జనవరి 22న ప్రధాని చేతుల మీదుగా అయోధ్య రామ మందిర ప్రారంబోత్సవం

అయోధ్య రామమందిరంలో ఉన్న రాం లాలా విగ్రహం ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఈ విగ్రహంపై విష్ణుమూర్తి దశావతారాలు భక్తులకు దర్శనం ఇస్తున్నాయి.

విగ్రహం బరువు దాదాపు 150 నుంచి 200 కిలోలు ఉంటుంది.

విగ్రహంలో రాంలాలా కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి.

ఇందులో మరో ప్రత్యేకత ఏంటి అంటే విగ్రహం అంతా దశావతారాలతో దర్శనం ఇస్తుంది.

తామరపుప్పుపైన రాంలాలా నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. రాంలాలా చేతిలో విల్లు, బాణం ఉంటుంది.

ఈ విగ్రహం చూడానికి ఐదు సంవత్సరాల బాలుడిగా కనిపిస్తుంది.

ఈ విగ్రహంలో శ్రీమహా విష్ణు దశ అవతారాలు ఎంతో  ఆకర్షణీయంగా కనిపిస్తాయి.