Road Accident : నంద్యాల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 5 దుర్మరణం

నంద్యాల (Nandyala) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ Allagadda) మండలం నల్లగుట్ల జాతీయ హైవేపై ఆగి ఉన్న లారీని అతి వేగంతో కారు వచ్చి ఢీకొట్టింది.

 

 

 

నంద్యాల (Nandyala) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ (Allagadda) మండలం నల్లగుట్ల జాతీయ హైవేపై ఆగి ఉన్న లారీని అతి వేగంతో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయణిస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కాగా మృతులందరు కూడా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు ప్రధమిక దర్యప్తులో విరంత తిరుపతి తిరుమల (Tirupati) శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.