Balapur Ladoo : బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర..లడ్డూ వేలం

దేశవ్యాప్తంగా ఎత్తులో ఖైరతాబాద్ పేరు పేరుగాంచిన.. లడ్డూ వేలం పాటలో బాలాపూర్‌ కి ప్రత్యేక స్థనమే.. ప్రతి సంవత్సరం తన లడ్డు రికార్డు తానే బ్రేక్ చేస్తున్న వాస్తునాడు బాలాపూర్ గణేష్. ఈ సారి కూడా భారీ ధర పలికింది బాలాపూర్ లడ్డూ.. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27లక్షలకు దక్కించుకున్నారు.

1 / 11

బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర..లడ్డూ వేలం

2 / 11

బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్రాలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

3 / 11

బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర

4 / 11

బాలాపూర్‌ మహా గణపతి

5 / 11

బాలాపూర్‌ వినాయకుడి వూరేగింపులో పాల్గొన్న భక్తులు

6 / 11

ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు.

7 / 11

బాలాపూర్‌ గణేశుడి లడ్డూ

8 / 11

రూ.27 లక్షలకు దాసరి దయానంద్‌రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు.

9 / 11

లడ్డూని వేలం పాట పాడినా దాసరి దయానంద రెడ్డి

10 / 11

బాలాపూర్‌ ఉత్సవ సమితి రూ.1,116తో వేలం పాట ప్రారంభించింది.

11 / 11

ప్రత్యేక వాహనంలో విఘ్నేశ్వరుడిని హుస్సేన్‌ సాగర్‌కు తరలించారు.