Telangana BJP meetings : లోక్ సభ ఎన్నికలే టార్టెట్.. తెలంగాణ బీజేపీ సమావేశాలు..

నేడు తెలంగాణ బీజేపీ సమావేశం నిర్వహించనుంది. దేశంలో వచ్చే లోక్ సభ ఎన్నికల కసం తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహారచన చేస్తోంది తెలంగాణ బీజేపీ. ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల వరకు చేయాల్సిన పనులపై పది కమిటీలను బీజేపీ వేసింది.

 

నేడు తెలంగాణ బీజేపీ సమావేశం నిర్వహించనుంది. దేశంలో వచ్చే లోక్ సభ ఎన్నికల కసం తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహారచన చేస్తోంది తెలంగాణ బీజేపీ. ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల వరకు చేయాల్సిన పనులపై పది కమిటీలను బీజేపీ వేసింది.

ఈ సారి పార్లమెంట్ ఎన్నికల సారధిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉండనున్నారు. బీజేపీ మళ్లీ చేరికల సమన్వయ కమిటీని వేసింది. ఇక, చేరికల కమిటీలో బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ ఉన్నారు. ఈ లోక్ సభ ఎన్నికలకై పది కమిటీలను వేసిన బీజేపీ.. ఆ పది కమిటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు, రేపు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ పాల్గొననున్నారు. మరోవైపు,

ఇక, కిషన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల కమిటీ ఏర్పాటైంది. ఈ ఎన్నికల కమిటీలో ఎంపీ లక్ష్మణ్‌, ఎంపీ బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, తరుణ్‌చుగ్‌, సునీల్‌ బన్సల్‌ ఉన్నారు. అయితే, ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కమిటీల సమావేశాలు జరుగనున్నాయి.