భారతదేశంలో ప్రస్తుత కాలానికి అనుగుణంగా రైల్వే వ్యవస్థలో క్రమక్రమంగా మార్పులు తీసుకొచ్చింది రైల్వే శాఖ. ఇందులో భాగంగానే వందే భారత్ ఎక్స్ ప్రెస్ అనే పేరుతో సరికొత్త రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి వేగం గతంలో ప్రయాణించే రైళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ సమయాన్ని బాగా కుదించడం కోసం తక్కువ స్టాపులతో ఈ రైళ్లు నడుస్తున్నాయి. అయితే వీటి స్థానంలోకి వందే మెట్రో ఎక్స్ ప్రెస్, వందే భారత్ స్లీపర్ రైళ్లను తీసుకురానున్నారు. 2024 లో ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
వందే భారత్ మెట్రో రైలు ప్రత్యేకతలు..
వందే భారత్ స్లీపర్ ప్రత్యేకతలు..
T.V.SRIKAR