బాలాసోర్ తరహాలోనే.. విజయనగరం ఘోర రైలు ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్ పై వెనుక విశాఖ రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరుతుంది. ముందు వెల్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య తలెత్తడంతో కంటకపల్లి నుంచి పలాస రైలు చాలా నెమ్మదిగా ట్రాక్ పై కదులుతుంది అని ప్రయాణికులు చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్ పై వెనుక విశాఖ రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరుతుంది. ముందు వెల్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య తలెత్తడంతో కంటకపల్లి నుంచి పలాస రైలు చాలా నెమ్మదిగా ట్రాక్ పై కదులుతుంది అని ప్రయాణికులు చెప్తున్నారు. ఈ అదే సమయంలో వెనుక నుంచి రైలు ఢీకొన్నట్లు రైలు ప్రయాణికులు వివరించారు.రెండు రైళ్లలో కలిపి దాదాపు 1400 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. 17 గంటలకు పైగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఈ ప్రమాదం లో మృతుల సంఖ్య 14 మృతి, 100 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఘటన పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ ఆరా తీస్తున్నారు.

ప్రమాద ఘటనపై హెల్ప్ లైన్‌ నంబర్లు..

  • హెల్ప్ లైన్లు     : 0891 2746330, 0891 2744619
  • గూడూరు హెల్ప్ లైన్ నంబర్‌   : 9494178434
  • ఏలూరు హెల్ప్ లైన్ నంబర్‌    : 0881-2232267
  • రాజమండ్రి హెల్ప్ లైన్ నంబర్‌  : 08854-252172
  • హెల్ప్ లైన్లు   : 81060 53051,  8106053052,  8500041670,  8500041671
  • రైల్వే హెల్ప్ లైన్లు  : 83003 83004,  85005 85006
  • వాల్తేరు హెల్ప్ లైన్ నంబర్‌      : 0891- 2885914
  • అనకాపల్లి హెల్ప్ లైన్ నంబర్‌    : 08924221698
  • భువనేశ్వర్‌ హెల్ప్ లైన్లు   : 0674-2301625,  2301525,  2303069
  • భువనేశ్వర్‌   : 06742301625, 06742301525, 06742303060, 06742303729 
  • వాల్తేరు టెస్ట్‌ రూం  : 89780 80805
  • సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ : 89780 80815
  • వాల్తేరు డివిజన్‌    : 08942286245, 08942286213
  • అలమండ, కంటకాపల్లి   : 89780 81960
  • విజయనగరం  : 08922221206, 08922221202, 89780 80006
  • శ్రీకాకుళం రోడ్డు   : 08942286213, 08922286245
  • ఏలూరు    : 08812232267
  • సామర్లకోట : 08842327010
  • రాజమహేంద్రవరం    : 08832420541
  • తుని     : 08854252172

దారి మళ్లించిన రైళ్లు ఇవే..

  • బరౌనీ కోయంబత్తూరు మధ్య నడిచే రైలును తిల్లిఘర్, రాంచీ, నాగ్ పూర్, బల్లారా, విజయవాడ మీదుగా మళ్లింపు
  • నగర్ ఎర్నాకుళం రైలును గొట్లం, తిల్లినగర్, నాగ్ పూర్, విజయవాడ మీదుగా మళ్లింపు
  • భువనేశ్వర్ ముంబై మధ్య నడిచే రైలును రద్దు చేశారు.
  • పూరి తిరుపతి మధ్య నడిచే రైలును బాలుగావ్ వరకు మళ్లింపు
  • ముంబై భువనేశ్వర్ మధ్య నడిచే రైలులు విశాఖ పట్నం వరకే నడుపుతారు.
  • భువనేశ్వర్ ముంబై రైలును విజయనగరం, తిత్తినగర్, రాంచీ, నాగ్ పూర్, కాజీపేట మీదుగా మళ్లింపు
  • హౌరా సికింద్రాబాద్ రైలును విజయనగరం తల్లిఘర్ రాంచీ, నాగ్ పూర్ కాజీపేట మీదుగా మళ్లింపు
  • బెంగుళూరు రైలును విజయనగరం, తిల్లిఘర్, రాంచీ, నాగ్ పూర్, బల్లార్షా, విజయవాడ మీదుగా మళ్లింపు

ఈ ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు.

రద్దయిన రైళ్లు..

  • కోర్బా – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (18517) ,
  • పారాదీప్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (22809)
  • రాయగడ – విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08503)
  • పలాస – విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08531)
  • విశాఖపట్నం – గుణుపుర్ ప్యాసింజర్ స్పెషల్ (08522)
  • గుణుపుర్ – విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08521)
  • విజయనగరం – విశాఖపట్నం మెమూ స్పెషల్ (07469)
  • విజయవాడ – విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ (12718)
  • విశాఖ – విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ (12717)
  • గుంటూరు – విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (12739)
  • కాకినాడ – విశాఖ మెమూ ఎక్స్‌ప్రెస్‌ (17267)
  • విశాఖ – కాకినాడ మెమూ ఎక్స్‌ప్రెస్‌ (17268)
  • రాజమండ్రి – విశాఖపట్నం మెమూ స్పెషల్ (07466)
  • విశాఖపట్నం – రాజమండ్రి మెమూ స్పెషల్ (07467)
  • కోరాపుట్ – విశాఖపట్నం స్పెషల్ (08545)
  • విశాఖపట్నం – కోరాపుట్ స్పెషల్ (08546)
  • పలాస – విశాఖపట్నం స్పెషల్ (08531)
  • చెన్నై – పూరి ఎక్స్‌ప్రెస్‌ (22860)
  • రాయగడ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (17244)

SURESH