జోగీ రాజీవ్ తర్వాత అరెస్ట్ లిస్టు ఇదే…?

అగ్రీ గోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి సర్కార్ సీరియస్ గా దృష్టి సారించింది. నేడు ఉదయం మాజీ మంత్రి జోగి రమేష్ కుమార్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు. ఈ కేసులో మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - August 13, 2024 / 12:13 PM IST

అగ్రీ గోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి సర్కార్ సీరియస్ గా దృష్టి సారించింది. నేడు ఉదయం మాజీ మంత్రి జోగి రమేష్ కుమార్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు. ఈ కేసులో మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.

ఈ కేసులో నిందితుల వివరాలు చూస్తే…

1. జోగి రాజీవ్

2. జోగి సోదరుడు వెంకటేశ్వరరావు

3. అడుసుమిల్లి మోహన రంగ దాసు

4. వెంకట సీతామహాలక్ష్మీ

5. సర్వేయర్ దేదీప్య

6. మండల సర్వేయర్ రమేశ్

7. డిప్యూటీ తహశీల్దార్ విజయ్ కుమార్

8. విజయవాడ రూరల్ ఎమ్మార్వో జాహ్నవి ఉన్నారు. వీరు అందరిని విచారణకు పిలిచారు ఏసీబీ అధికారులు.

9. విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావులుగా అధికారులు తెలిపారు.