Uttarakhand : ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి దూసుకెళ్లిన గంగోత్రి యాత్రికుల బస్సు

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో గుజరాతీ యాత్రికులతో గంగోత్రి నుంచి ఉత్తరకాశి వెళ్తుండ యాత్రికుల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి 50 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది.

1 / 15

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

2 / 15

యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.

3 / 15

ఈ ప్రమాదంలో పలువురు యాత్రికులు గల్లంతు

4 / 15

గంగోత్రి నుంచి ఉత్తరకాశీ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

5 / 15

50 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయిన ప్రైవేట్‌ బస్సు

6 / 15

బస్సులో చిక్కుకున్న 27 మందిని రక్షించిన రెస్క్యూ టీం

7 / 15

ప్రైవేట్‌ బస్సులో గంగోత్రి నుంచి ఉత్తరకాశీకి 35 మంది యాత్రికులు ప్రయాణం చేస్తున్నారు.

8 / 15

ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదం

9 / 15

గంగోత్రి రహదారి పై గన్ గ్నానీ సమీపంలో ఘటన చోటు

10 / 15

ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం

11 / 15

బాధితులను ఆదుకుంటామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి

12 / 15

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పుష్కర్ సింగ్ ధామి అధికారులను ఆదేశం

13 / 15

రెస్క్యూ టీం కి సహకరించిన సమీప ప్రాంత వాసులు

14 / 15

క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలింపు

15 / 15

ఈ ప్రమాదం పై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారణ వ్యక్తం