Nizam Nawab : చిత్రం చెప్పిన చరిత్ర.. నిజాం నవాబు చివరి చిత్రాలు

నిజాం లొంగిపోయాడు.. 17 సెప్టెంబర్ 1948 - 1724 నుండి హైదరాబాద్‌ను పాలించిన ఆసిఫ్ జాహీ రాజవంశం యొక్క ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, డెక్కన్ రేడియోలో తన "ప్రియమైన ప్రజలను" అంటూ మొదలు పెట్టి తన పాలన ముగింపును ప్రకటించారు.

1 / 20

1948 సెప్టెంబర్ 16నా హైదరాబాద్ లో లైడ్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానం.

2 / 20

(ఆపరేషన్ పోలో) పోలీస్ చర్య భారత సైన్యం.

3 / 20

యుద్ద టైకర్లతో హైదరాబాద్ ను మూడు దిక్కుల నుంచి చుట్టుముట్టింది భారత సైన్యం.

4 / 20

1947 ఆగస్టు 15న భారతదేశంలో స్వతంత్రం వచ్చిన అనంతరం భారత మొదటి ఉప ప్రధాని, హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్.

5 / 20

భారతదేశంలో అతిపెద్ద సంపన్నుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.

6 / 20

1948 సెప్టెంబర్ 17 సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ లో భాగంగా ఉన్న కర్ణాటక ప్రాంతానికి చెందిన బీదర్, మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన మరాఠ్వాడా ప్రాంతాలు, కూడా తమ తమ రాష్ట్రాల్లో కలిసిపోయాయి.

7 / 20

తన సైనిక చర్య ను ఉపసంహరించుకున్న నిజాం ఆర్మీ చీఫ్ ఖాసిం రజ్వీ.

8 / 20

1948 సెప్టెంబర్ 17 నా దేశం విడిచి వెళుతున్న నిజాం సైన్యం

9 / 20

సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం రాజుతో దక్కన్ రేడియోలో తన పాలన వ్యవస్థకు నాంది పలుకుతున్నట్లు రాజీనామా చేస్తు ఆ రాత్రి కింగ్ కోఠి లోని తన ప్యాలెస్ లో రేడియోలో తన ప్రకటన.

10 / 20

భారతదేశానికి స్వతంత్రం వచ్చి 13 నెలలు అవుతున్న హైదరాబాద్ మాత్రం ఇంకా రాజరికపు వ్యవస్థ లో నిజాం పాలన లో మగ్గుతుంది.

11 / 20

హైదరాబాద్ ను వదిలి వెళ్లిపోతున్న నిజాం నిజాం వారసులు.

12 / 20

హైదరాబాద్ లోని చొచ్చుకొచ్చిన భారత్ సైన్యం.

13 / 20

లొంగిపోయే ముందు కుటుంబ సభ్యులతో దిగిన గ్రూప్ ఫోటో.

14 / 20

సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం రాజు రాజీనామా కు ముందు చిత్రం.

15 / 20

హైదరాబాద్ స్వాతంత్ర్యం అనంతరం చార్మినార్ దృశ్యం.

16 / 20

1948 సెప్టెంబర్ నిజాం లొంగుబాటు అనంతరం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి బూర్గులా రామకృష్ణా రావుతో దిగిన ఫోటో.

17 / 20

హైదరాబాద్ స్వాతంత్య్రం తర్వాత 1948 సెప్టెంబర్ 19 తిరిగి వేళుతున్న భారత సైన్యం

18 / 20

హైదరాబాద్ ప్రధాని తో రాజీనామా చేస్తున్న నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

19 / 20

హైదరాబాద్ నిజాం రాజు ( మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ) రాజీనామా.. 1948 సెప్టెంబర్ 17న.. రాత్రి 7:32 నిమిషాలకు హైదరాబాద్ అయిన తెలంగాణ ప్రాంతాన్నికి స్వాతంత్య్ర వచ్చింది.

20 / 20

భారతదేశం నుండి చివరిగా నిజాం ను తిసిన నిజాం చిత్రం.