Andhra Pradesh: ఉగాది ఉత్సవాల్లో సందడిగా గడిపిన సీఎం జగన్ దంపతులు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నారు.

  • Written By:
  • Publish Date - March 22, 2023 / 07:00 PM IST
1 / 15

ఉగాది వేడుకల్లో పాల్గొన్న జగన్ దంపతులు

2 / 15

ఏర్పాట్లను పరిశీలిస్తూ వేద బ్రాహ్మణ బాలలతో కలిసి నడుస్తున్న చిత్రం

3 / 15

ఏర్పాట్ల గురించి చెబుతూ ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

4 / 15

భారతి చేత జగన్ నుదుటిపై కుంకుమధారణ చేయించిన అర్చకులు

5 / 15

జగన్ తన సతీమణికి కుంకుమ బొట్టును అలంకరించిన చిత్రం

6 / 15

ప్రత్యేక పూజలానంతరం శఠారిని సిరస్సు పై ఉంచి ఆశీర్వదించిన పౌరోహితులు

7 / 15

తిరుమల శ్రీవారి పంచాంగంతో పాటూ స్వామి వారి ప్రసాదాన్ని అందించిన దేవస్థాన అధికారులు

8 / 15

వేద పండితులు జగన్ దంపతులకు ఆశీర్వదిస్తున్న చిత్రం

9 / 15

సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి జ్ఞాపికను అందిస్తున్న ముఖ్యమంత్రి

10 / 15

ఆటపాటలతో అలరించిన కళా బృందం జగన్ తో ఫోటో దిగారు

11 / 15

సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న జగన్, భారతి

12 / 15

సాంప్రదాయ పాటలతో అలరించిన మహిళలు.

13 / 15

ఉగాది పచ్చడిని స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి

14 / 15

కూచిపూడి కళానృత్యాలతో అద్భుతమైన ప్రదర్శన

15 / 15

దేవేరులతో కలిసి శ్రీనివాసుని కళా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.