CM kcr: బ్రాహ్మణ సంక్షేమ సదన్ ప్రారంభోత్సవ చిత్రాలు..

రంగారెడ్డి జిల్లాలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థతో పాటూ పలు పీఠాధిపతులు హాజరయ్యారు. విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బ్రాహ్మణుల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారని తెలిపారు.

1 / 10

బ్రాహ్మణ సంక్షేమ సదన్ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు

2 / 10

విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి తమ శిష్య బృందంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

3 / 10

పురం హితం కోరేవారే పురోహితులు అని సీఎం కేసీఆర్ అన్నారు.

4 / 10

తెలంగాణ ప్రదాన కార్యదర్శి శాంతి కుమారి ప్రసంగించారు

5 / 10

వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి

6 / 10

ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్

7 / 10

స్వరూపానందేంద్ర స్వామీజీ ఆధ్వర్యంలో రిబ్బన్ కటింగ్ చేసిన సీఎం కేసీఆర్

8 / 10

వేదికపై అధిరోహించి అందరికీ అభివాదం చేస్తున్న చిత్రం

9 / 10

హారతిని నమస్కరిస్తున్న చిత్రం

10 / 10

బ్రాహ్మణ పరిషత్‌కు ఏటా రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.