Celebrities Match: విశాఖ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్..!

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 2023 మ్యాచ్ శనివారం విశాఖ వేదికగా నిర్వహించారు. ఇందులో ప్రముఖ సినీ తారలు అందరూ పాల్గొని సందడి చేశారు.

  • Written By:
  • Publish Date - March 25, 2023 / 08:00 PM IST
1 / 15

విశాఖ వేదికగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్

2 / 15

ముంబయి హీరోస్, భోజ్‌పురి దబంగ్స్‌ మధ్య సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది.

3 / 15

పిచ్ పై ఆట ఆడుతున్న దృశ్యాలు

4 / 15

బౌండరీ లైన్ వద్ద తారల సందడి

5 / 15

తన కూమార్తెను భుజాలపైకి ఎక్కించుకొని గ్రౌండ్ లోని ఆటను చూపిస్తున్న ముంబాయ్ నటుడు

6 / 15

ఉత్కంఠగా మ్యచ్ చూస్తున్న ముంబాయ్ సెలబ్రిటీలు

7 / 15

ఆట తీరును పరిశీలిస్తున్న చిత్రం

8 / 15

శనివారం కావడంతో అటు సినీ,క్రికెట్ అభిమానులు సందడి చేశారు.

9 / 15

తెలుగు భామ తేజు

10 / 15

గ్రౌండులో సందడి చేస్తున్న శ్రీకాంత్ కొడుకు హీరో రోషన్

11 / 15

తేజస్వీ మదివాడ అల్లరి చేష్టలు

12 / 15

మ్యచ్ ను వీక్షిస్తున్న శ్రీకాంత్, విశ్వక్ సేన్ తదితరులు

13 / 15

ఆనందం పట్టలేక సామ్రాట్ పైకి ఎక్కిన అ‍‍ఖిల్

14 / 15

ఫోర్ లైన్ వద్ద కూర్చొని మ్యచ్ చూస్తున్న సుశాంత్, సుదీర్ బాబు తదితరులు

15 / 15

కిచ్చా సుదీప్ తో పాటూ పలువురు ప్రముఖులు స్టేడియంలో కనువిందు చేశారు.