Central Vista: నూతన పార్లమెంట్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ.

నూతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రాజదండం. దేశ గౌరవానికి ప్రతీకగా నిర్మించిన నాలుగు సింహాల రాజముద్ర మరో అద్భుతం అని చెప్పాలి.

  • Written By:
  • Publish Date - May 28, 2023 / 11:38 AM IST
1 / 16

లోక్ సభలోకి ఓం బిర్లాతో కలిసి అడుగిడిన నరేంద్రమోదీ

2 / 16

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తో ప్రధాని

3 / 16

పార్లమెంట్ లోనికి ప్రవేశిస్తున్న స్వామీజీలు

4 / 16

ప్రత్యేకంగా పూజలు చేసి రాజదండాన్ని లోక్ సభ స్పీకర్ కుర్చీ వెనుక గోడకు అమర్చారు

5 / 16

రాజదండాన్ని తీసుకొని పార్లమెంట్ లోనికి ప్రవేశించారు

6 / 16

బ్రిటీష్ కాలం నాటి రాజ దండం

7 / 16

సువిశాలమైన హాలుతో ప్రత్యేక హంగులతో తీర్చిదిద్దారు

8 / 16

నూతన పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేశారు.

9 / 16

స్వామీజీలతో ప్రత్యేక ఫోటో దిగిన మోదీ

10 / 16

తమిళనాడు నుంచి వచ్చిన స్వామీజీలకు అభివాదం చేశారు

11 / 16

ఇంద్రభవనం వంటి కళ ఉట్టిపడుతున్న రాజ్యసభ

12 / 16

దేశ ప్రతిష్టను ప్రతిబింబించే నాలుగు సింహాల రాజముద్ర

13 / 16

నూతన పార్లమెంట్ ఆవిష్కరణలో పర్యటిస్తున్నారు

14 / 16

రాజదండాన్ని పట్టుకొని నమస్కరిస్తున్న మోదీ

15 / 16

లోక్ సభలోపల స్పీకర్ పోడియంకు నమస్కరిస్తున్న దృశ్యం

16 / 16

శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని