CM KCR: హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్..

నార్సింగ్ లో హరేకృష్ణ టవర్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. వేదికపై ఈ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.

  • Written By:
  • Publish Date - May 8, 2023 / 05:30 PM IST
1 / 12

హరే కృష్ణ సభా వేదిక పై ప్రసంగిస్తున్న కేసీఆర్

2 / 12

హరే కృష్ణ హెరిటేజ్ నిర్మాణ నమూనా

3 / 12

భూమి పూజ చేస్తున్న ముఖ్యమంత్రి

4 / 12

గుణపంతో భూమిని త్రవ్వుతున్న చిత్రం

5 / 12

ప్రత్యేక పూజలు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

6 / 12

యజ్ఞంలో పూర్ణాహుతి ద్రవ్యాలను సమర్పించారు

7 / 12

హరేకృష్ణ శిఖర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు

8 / 12

పరమపూజ్య శ్రీ ఎ.సి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులకు పుష్పార్చనలు చేసిన కేసీఆర్

9 / 12

నార్సింగ్ లోని కార్యక్రమానికి హాజరైన సబితా ఇంద్రారెడ్డి

10 / 12

శంకుస్థాపన కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు

11 / 12

వేదికపై ప్రసంగిస్తున్న చిత్రం

12 / 12

శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి స్వహస్తాలతో ఆవిష్కరించారు.