Police Commemoration Day: ఘనంగా పోలీసుల సంస్మరణ దినోత్సవం.. అమరులకు నివాళులు అర్పించిన ఏపీ ప్రభుత్వం

పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో హోం మంత్రి తానేటి వనిత, డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించారు.

  • Written By:
  • Publish Date - October 21, 2023 / 01:14 PM IST
1 / 12

పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్

2 / 12

అమరవీరులకు గౌరవ వందనం సమర్పిస్తున్న చిత్రం

3 / 12

విజయవాడలో ఘనంగా నిర్వహించారు

4 / 12

ఫ్లాగ్ ఫండింగ్ ఇస్తున్న జగన్

5 / 12

పుష్పాలను పోలీసు అమరువీరుల పాదాలకు సమర్పిస్తున్న ముఖ్యమంత్రి

6 / 12

ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు

7 / 12

డీజీపీ పుష్పగుచ్చాన్ని సమర్పిస్తున్నారు

8 / 12

సభావేదిక పై ఆసీనులైన ప్రముఖులు

9 / 12

విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలు కోల్పోవడంపై సంతాపం తెలిపిన జగన్

10 / 12

పోలీసుల సాహసాలు అనిర్వచనీయమని కొనియాడిన తానేటి వనిత

11 / 12

పుస్తకాన్ని ఆవిష్కరించి అమరులైన పోలీసులకు అంకితం చేశారు

12 / 12

పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రజాప్రతినిథులు, ఉన్నత అధికారులు