G20 Gallery: విశాఖలో జీ 20 సమావేశం సందడి

విశాఖ సాగర తీరం వేదికగా జీ20 సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో విందు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

  • Written By:
  • Publish Date - March 29, 2023 / 08:00 PM IST
1 / 19

ఏపీ సీఎం వైఎస్ జగన్

2 / 19

విశాఖ జీ 20 సమావేశం ఏర్పాటు

3 / 19

కార్యక్రమంలో పాల్గొన్న పారిశ్రామిక వేత్తలు

4 / 19

ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు.

5 / 19

సమావేశంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి

6 / 19

రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు

7 / 19

ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానం పలికారు

8 / 19

అతిథులకు అభివాదం చేస్తున్న చిత్రం

9 / 19

జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న పారిశ్రామిక వేత్తలు

10 / 19

చేనేత యంత్రాన్ని పరిశీలిస్తున్న దృశ్యం

11 / 19

హస్తకళల ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తున్న చిత్రం

12 / 19

ప్రసంగాన్ని ఫోన్ లో ఫోటోలు తీసుకుంటున్న ప్రతినిధులు

13 / 19

మధుర క్షణాలను ఫోన్ లో భద్రపరుచుకుంటున్న మంత్రి రోజా

14 / 19

విందు ఏర్పాటు చేశారు.

15 / 19

చాాలా మంది పారిశ్రామిక ప్రతినిధులు హాజరు అయ్యారు.

16 / 19

మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

17 / 19

అద్భుతమైన పదర్శన అందరినీ ఆకట్టుకుంది.

18 / 19

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కళాఖండాలు

19 / 19

రంగు రంగు కాంతులతో వేదికను అలంకరించారు.