G20 Summit : G-20 కి ఢిల్లీ రెడీ..

భారత దేశం 2023 సెప్టెంబర్ 9, 10 తేదిల్లో, G20 సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశంలోని న్యూ ఢిల్లీలో జరగనున్న ఈ శిఖరాగ్ర సదస్సుకు 20 సభ్య దేశాలు హాజరవుతున్నారు. ఈ సమావేశాల్లో పూర్తిగా ఒక భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అన్న దాని పై చర్చలు జరపనున్నారు.

1 / 25

ఢిల్లీలో జీ 20 కోలాహలం

2 / 25

భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు

3 / 25

రేపు, ఎల్లుండి జీ-20 సమావేశాలు

4 / 25

రాజధానిలో ఎటుచూసినా జీ 20 సందడే

5 / 25

సర్వాంగ సుందరంగా ముస్తాబైన హస్తిన

6 / 25

రేపటి నుంచి ఈ నెల 11 వరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

7 / 25

అడుగడుగునా పోలీసులు, భద్రతాసిబ్బంది పహారా

8 / 25

ఢిల్లీలో లక్షా 30 వేల మంది బలగాలతో భద్రత

9 / 25

శుక్రవారం సాయంత్ర ఢిల్లీకి రిషి సునాక్

10 / 25

భారత మండపం ప్రధాన ధ్వారం వద్ద నటరాజ విగ్రహం

11 / 25

ప్రత్యేక ఆకర్షణగా నటరాజ విగ్రహం

12 / 25

ఢిల్లీ, గురుగ్రామ్ లోని 21 హోటల్స్ లో విదేశీ ప్రతినిధులకు ఆతిథ్యం

13 / 25

3,500 విలాసవంతమైన గదులు బుక్

14 / 25

విదేశీ ప్రతినిధులకు భారతీయ రుచులు

15 / 25

నభూతో నభవిష్యత్ గా నిలిచిపోనున్న జీ 20 ఆతిధ్యం

16 / 25

ప్రపంచంలోనే అతిపెద్ద నటరాజ విగ్రహాం

17 / 25

జో బైడెన్, రిషి సునాక్ తో పాటు, ప్రపంచంలోని అనేక అగ్రదేశాధినేతలు హాజరు

18 / 25

సుస్థిర అభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాలపై సమావేశాల్లో చర్చలు

19 / 25

మారిపోయిన ఢిల్లీ రూపురేఖలు

20 / 25

విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులు -

21 / 25

ఐటీసీ మౌర్య హోటల్ లో బస చేయనున్న బైడెన్

22 / 25

ఈరోజు భారత్ రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

23 / 25

సమావేశాల కోసం విస్తృత ఏర్పట్లు

24 / 25

భారత్ మండపం వేదిక దగ్గర జాతీయ, అంతర్జాతీయ మీడియాకు ఏర్పాట్లు

25 / 25

జీ 20 సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి