Yoga Day: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ యోగాసనాలు వేసిన భారతం..

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ చాలా మంది సామాన్యులు ప్రముఖులు యోగాసనాలు వేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ద్రౌపదీ ముర్ము, తమిళిసై, తో పాటూ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. యువకులు, చిన్నపిల్లలు, మహిళలు ఎక్కువ ఆసక్తి చూసించారు.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 12:41 PM IST
1 / 16

చార్మినార్ వద్ద యోగా ఆసనాలు వేస్తున్న ప్రజలు

2 / 16

అందర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం

3 / 16

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో యోగా కార్యక్రమం ఏర్పాటు

4 / 16

జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహణ

5 / 16

చిన్న పిల్లలకు ప్రత్యేమైన ఆసనాలు వేయించిన యోగా ట్రైనీలు

6 / 16

పరేడ్ గ్రౌౌండ్స్ లో వందల మంది ఆసనాల వేసేందుకు ఆసక్తి చూపారు

7 / 16

దేశ వ్యాప్తంగా శారీరక వ్యాయామం పై అవగాహన కల్పించారు

8 / 16

రాజ్ భవన్ లో గవర్నర్ సమక్షంలో యోగా డే నిర్వహించిన ప్రత్యేక బృదం

9 / 16

ప్రముఖ యోగా ట్రైనర్ అభిమానికా యాదవ్

10 / 16

యువత కూడా ఆసక్తి కనబరచారు

11 / 16

బన్సీలాల్‌పేట వద్దగల మెట్ల బావి ఆవరణలో అగర్వాల్ సమాజ్, ప్యారడైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

12 / 16

హిమాలయాల్లో కూడా ప్రత్యేకంగా ఈ వేడుకను జరుపుకున్నారు

13 / 16

రక్షణ సిబ్బంది తమ వంతు సహకారాన్ని అందించారు

14 / 16

రాష్ట్రపతి భవన్ లో ద్రౌపదీ ముర్ము సమక్షంలో యోగా ఆసలనాలు వేశారు

15 / 16

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

16 / 16

రాజ్ నాథ్ సింగ్ పద్మాసనం వేసి సూర్య నమస్కారాలు చేస్తున్న చిత్రం