Boating Inauguration: బోటింగ్ ను ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్.. బోటు నడిపిన మంత్రి కేటీఆర్ చిత్రాలు..

తెలంగాణలోని టూరిజంను అభివృద్దే లక్ష్యంగా కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు కరకట్ట చెరువులో బోటింగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని రిబ్బన్ కటింగ్ చేశారు.

  • Written By:
  • Publish Date - August 19, 2023 / 11:55 AM IST
1 / 12

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోటింగ్ ను ప్రారంభించారు

2 / 12

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్

3 / 12

చెరువును వీక్షిస్తున్న మంత్రి కేటీఆర్

4 / 12

సరదాగా షికారు వెళ్లారు

5 / 12

తెలంగాణలో టూరిజం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామన్నారు

6 / 12

సిరిసిల్ల ప్రాంత వాసులకు బోటింగ్ ద్వారా ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందించేందుకు కృషి చేశామన్నారు

7 / 12

శ్రీనివాస్ గౌడ్ తో పాటూ ఇతర పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు

8 / 12

బోటును నడిపిన మంత్రి కేటీఆర్

9 / 12

మానేరు కరకట్ట చెరువులో ప్రయాణిస్తున్న కేటీఆర్

10 / 12

పోలీసు ఉన్నతాధికారులతో పాటూ కలెక్టర్ పాల్గొన్నారు

11 / 12

అందరూ బోటింగ్ పనులను పర్యవేక్షించారు

12 / 12

మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని తెలిపారు