‌Hyderabad: వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ..

వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

  • Written By:
  • Publish Date - April 8, 2023 / 03:00 PM IST
1 / 10

బేగంపేట విమానాశ్రమంలో మోదీకి ఘనస్వాగతం పలికిన తెలంగాణ గవర్నర్ తమిళసై

2 / 10

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని చేయిపట్టుకొని అభివాదం స్వీకరిస్తున్న నరేంద్రమోదీ

3 / 10

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రధానిని స్వాగతం పలుకుతున్నారు

4 / 10

ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

5 / 10

వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవానికి సికింద్రాబాద్ చేరుకున్న మోదీ

6 / 10

భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్న డీజీపీ అంజనీ కుమార్

7 / 10

ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్వాగతం పలుకుతున్న కేంద్రీయ విద్యాలయ విద్యార్థినిలు

8 / 10

వందేభారత్ ఎక్స్ ప్రెస్ లోని లోకో పైలెట్ బోగీలో ఆపరేటింగ్ సిస్టం ను పరిశీలిస్తున్న రైల్వే స్కూల్ పిల్లలు

9 / 10

రైలులో ఆనందంగా ఫోటో దిగిన స్కూల్ విద్యార్థులు, స్టాఫ్

10 / 10

లోకో పైలెట్ తో పాటూ కోచ్ ఛీఫ్ గార్డ్, టికెట్ కలెక్టర్లు ఉన్న చిత్రం