Durgam Cheruvu: మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ తో సరికొత్త కళను సంతరించుకున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్

హైదరాబాద్ దుర్గం చెరువులో మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గజ్వేల్ విజయ లక్ష్మితో పాటూ స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. రకరకాల మ్యూజిక్ లకు నీటి ధాలర విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పర్యాటక దినోత్సవం సందర్భంగా వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 వరకూ ఈ ఫౌంటెన్ స్థానికులు వీక్షించేందుకు అందుబాటులో ఉంటుందని తెలిపారు అధికారులు.

  • Written By:
  • Publish Date - September 26, 2023 / 10:30 AM IST
1 / 15

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద వాటర్ ఫౌంటేన్ ను ప్రారంభించిన మేయర్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ.

2 / 15

ఫౌంటేన్ గురించి మాట్లాడుతున్న నగర మేయర్ గజ్వాల్ విజయలక్ష్మి

3 / 15

అద్భుతమైన కాంతులతో నీటి ధారల విన్యాసాలు

4 / 15

కన్నుల పండువగా సాగిన సాయంత్రం

5 / 15

పర్యాటక దినోత్సవం సందర్భంగా దీనిని ప్రారంభించారు

6 / 15

తెలంగాణను టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి

7 / 15

రంగు రంగుల విద్యుత్ కాంతులతో అలంకరించారు

8 / 15

చూసేందుకు తరలి వచ్చిన నగరవాసులు

9 / 15

దిల్ షేప్ లో అలంకరించిన లైటింగ్

10 / 15

దాదాపు 60 మీటర్ల పొడవులో దీని నిర్మాణాన్ని చేపట్టారు

11 / 15

మారుతున్న మ్యూజిక్ కి అనుగుణంగా నీటి ధారలు కదులుతూ ఉంటాయి

12 / 15

ప్రతి రోజు సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకూ ఫౌంటెన్ షో ఉంటుంది

13 / 15

నగర వాసులకు మరింత వినోదాన్ని అందించేందుకు ఇవి ఏర్పాటు చేశాన్న మేయర్

14 / 15

పర్యాటకాన్ని మరింత అభివృద్ది చేస్తామన్న స్థానిక ఎమ్మెల్యే

15 / 15

హైదరాబాద్ లో మాత్రమే కాకుండా అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు