Telangana: చేప ప్రసాదానికి సర్వం సిద్దం.. సుదీర్ఘ విరామం తరువాత మంత్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం..

తెలంగాణలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి వేదిక అయింది. కరోనా మూడేళ్ల సుదీర్థ విరామం తరువాత ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఏర్పాట్లును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 01:12 PM IST
1 / 12

చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లలో సీసీ కెమెరాలను అమరుస్తున్న చిత్రం

2 / 12

జిహెచ్ఎంసీ పారిశుద్ద్య కార్మికులు చెత్తను తెలగిస్తున్నారు

3 / 12

క్యూ లైన్ల కోసం బారీగేట్లను ఏర్పాటు చేస్తున్నారు

4 / 12

వేల సంఖ్యలో పాల్గొనే అవకాశం

5 / 12

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు.

6 / 12

పెద్ద ఎత్తున టెంట్లు ఏర్పాటు చేశారు

7 / 12

చేప మందు కోసం ఇప్పటికే క్యూ లైన్లలో వేచి ఉన్నారు.

8 / 12

సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు

9 / 12

ఈ నెల 9 నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

10 / 12

కరోనా తో మూడేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ ఏడాది నిర్వహిస్తున్నారు

11 / 12

మృగశిర కార్తె ప్రారంభం రోజు దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

12 / 12

ప్రాంగణానికి విచ్చేసిన వారితో మాట్లాడుతున్న తలసాని.