Naveen Chandra and Colors Swathi: మంత్ ఆఫ్ మధు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..

మంత్ ఆఫ్ మధు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి, యువ హీరో జొన్నలగడ్డ సిద్దూ హాజరయ్యారు. నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కలిసి నటించిన చిత్రం. సింగర్ ధామిని పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు.

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 02:26 PM IST
1 / 10

నవీన్ చంద్ర తో సిద్దూ సరదాగా

2 / 10

కలర్స్ స్వాతి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు

3 / 10

ముఖ్య అతిథిగా జోన్నల గడ్డ సిద్దూ హాజరయ్యారు

4 / 10

మంత్ ఆఫ్ మధు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

5 / 10

కీరవాణి ఆశీర్వాదం తీసుకుంటున్న స్వాతి

6 / 10

కలర్స్ స్వాతితో సిద్దూ సరదాగా

7 / 10

వేదికపై ప్రసంగిస్తున్న స్వాతి

8 / 10

అక్టోబర్ 6న చిత్రం విడుదల కానుంది

9 / 10

పాటలు పాడుతూ సరగాదా సాగిన ఈవెంట్

10 / 10

పాటలు పాడుతున్న సింగర్ ధామిని