Peoples Plaza: చిల్లర నాణేలపై ఆర్బీఐ అవగాహనా కార్యక్రమం

భారత్ లో చలామణిలో ఉండే చిల్లర నాణేలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండయా అవగాహనా కార్యక్రమం.

  • Written By:
  • Publish Date - March 4, 2023 / 01:24 PM IST
1 / 14

హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో శనివారం ఉదయం ఆర్బీఐ జాన్ భాగీధారీ రన్ కార్యక్రమం నిర్వహించింది.

2 / 14

ఈవిధంగా ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు.

3 / 14

జీ20 పేరుతో టీషర్ట్స్ ను ముద్రించారు.

4 / 14

5కె, 10కె రన్ లో పాల్గొన్న వారికి టీషర్ట్స్ ని అందించారు.

5 / 14

ఆబీఐ హైదరాబాద్ పేరుతో ఫినిషర్ అనే ప్లెక్సీని ఏర్పాటు చేశారు.

6 / 14

ఈ కార్యక్రమంలో భాగంగా మన దేశంలో చలామణిలో ఉన్న నాణేలపై అవగాహన కల్పించారు.

7 / 14

ఈ చిత్రంలో చూపిన అన్ని నాణేలు ఆర్బీఐ ఆమోదం పోందిందని అవగాహన కల్పించారు.

8 / 14

రాజస్థాన్ నుంచి డ్రమ్స్ కళాకారులను పిలిపించారు.

9 / 14

ఇందులో భాగంగా ఉదయం టిఫిన్ కౌంటర్స్ ని ఏర్పాటు చేశారు.

10 / 14

మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రకరకాల పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు.

11 / 14

కాంస్య పతకాలు అందించారు.

12 / 14

5కె, 10కె పేరుతో వేరు వేరు రిబ్బన్లతో కూడిన కాంస్య పథకాలు

13 / 14

వేదికపై సందడి చేస్తున్న చిత్రం

14 / 14

ఉచిత మెడికల్ చెకప్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు.