President Of India: ద్రౌపది ముర్ము యుద్ద విమానాన్ని అధిరోహించిన చిత్రాలు..

భారత రాష్ట్రపతి ద్రౌవది ముర్ము అసోంలోని తేజ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో సుఖోయ్‌ MK-30Iలో ప్రయాణించారు. ఇది రష్యా తయారు చేసిన రెండు సీట్ల యుద్ధ విమానం.

  • Written By:
  • Updated On - April 9, 2023 / 04:36 PM IST
1 / 11

వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌ యుద్ధ విమానం ఎక్కారు

2 / 11

వైమానిక దళ బృందంతో ఫోటో దిగారు

3 / 11

గాలిలో ఎగిరేందుకు సిద్దంగా ఉన్నారు

4 / 11

చేతిలో హెల్మెట్ పట్టుకొని పూర్తి స్థాయి ఫైలెట్ లా మారిపోయారు

5 / 11

చేతులు ఊపుతూ అందరికీ టాటా చెబుతున్న దృశ్యం

6 / 11

భారత రాష్ట్రపతి

7 / 11
8 / 11

కానీ ఈరోజు పైలెట్ డ్రెస్‌ వేసుకొని భారత వైమానికాన్ని అధిరోహించారు

9 / 11

ఎప్పుడూ సాంప్రదాయ వస్త్రాలు ధరింస్తారు ఈవిడ

10 / 11

గతంలో ప్రతిభా పాటిల్ పాల్గొంటే ప్రస్తుతం ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు.

11 / 11

విహంగ వీక్షణం లో పాల్గొన్నారు