Secunderabad: అంగరంగ వైభవంగా సాగిన రంగం.. అద్భుతంగా సాగిన అమ్మవారి అంబారీ ఉత్సవం..

ఆషాఢమాసంలో తెలంగాణ సాంప్రదాయ ఉత్సవం బోనాలు. ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిథులు కూడా పాల్గొంటారు.

  • Written By:
  • Publish Date - July 11, 2023 / 01:55 PM IST
1 / 12

నిన్నటితో ముగిసిన సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలు

2 / 12

రంగం ఏర్పాటు చేశారు

3 / 12

వివిధ వేషధారణలతో ఊరేగింపు నిర్వహించారు

4 / 12

పోతురాజులు, రాక్షస వేషాలు ఆకట్టుకున్నాయి

5 / 12

భద్రకాళీ అమ్మవారి రూపం ధరించిన కళాకారులు

6 / 12

అమ్మవారిని అంబారిపై ఊరేగింపుగా తీసుకెళ్తున్న చిత్రం

7 / 12

సికింద్రాబాద్ లోని వ్యాపార సముదాయాల రోడ్లన్నీ బ్లాక్ చేశారు.

8 / 12

ఆల్ఫా హోటల్ మీదుగా మెట్టుగూడ వరకు సాగిన శోభాయాత్ర

9 / 12

అంగరంగ వైభవంగా సాగిన కార్యక్రమం

10 / 12

తెలంగాణ హోం మంత్రి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు

11 / 12

డప్పుల మోతకు ఉత్సాహంగా స్టెప్పులు వేసిన మంత్రి

12 / 12

కన్నుల పండువగా సాగిన మహాకాళీ బోనాలు