Railway Station: అత్యంత సుందరంగా మారనున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్..

ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అత్యంత అధునాతనంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పలు రకాలా పనులకు శంకుస్థాపన చేశారు.

  • Written By:
  • Publish Date - April 8, 2023 / 03:30 PM IST
1 / 10

అత్యంత హంగులతో భవిష్యత్తు తరాల వారికి అనువుగా తీర్చిదిద్దనున్నారు.

2 / 10

ప్లాట్ ఫాం ను అత్యంత అందంగా మార్చేందుకు శ్రీకారం చుట్టిన ప్రధాని

3 / 10

ఎయిర్ పోర్ట్ తరహాలో సుందరీకరణ చేపట్టేందుకు మోదీ శంకుస్థాపన చేశారు

4 / 10

ప్రయాణీకులు సౌకర్యార్థం ఎస్క్ లేటర్లు, లిఫ్టులు అందుబాటులో ఉంచనున్నారు.

5 / 10

విశాలమైన విశ్రాంతి హాలు ఏర్పాటు చేసేందుకు సన్నద్దం

6 / 10

నాటి తరానికి తగ్గట్టుగా నిర్మాణాలు చేశారు.

7 / 10

గత పది సంవత్సరాలుగా ఉన్న నిర్మాణం

8 / 10

మరో కొన్ని సంవత్సరాల్లో సరికొత్త హంగులతో కనిపించనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

9 / 10

ప్రస్తుతం ఉన్న రూపురేఖలు మోత్తం మార్చేసేలా ప్రణాళికలు

10 / 10

నిజాం కాలంలో రాతితో నిర్మించిన భవనాలు, వాటి ప్రాకారాలు