Akshaya Truteeya: సింహాద్రి అప్పన్న చందనోత్సవాన్ని చూసేందుకు పోటెత్తిన భక్తులు

సింహాచలం అప్పన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. అక్షయ తృతీయ సందర్భంగా చందన అలంకారాన్ని దర్శనం ఇస్తున్న స్వామి. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టిటిడి చైర్మెన్ వైవి సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

  • Written By:
  • Publish Date - April 23, 2023 / 01:21 PM IST
1 / 10

ఘనంగా అక్షయ తృతీయ వేడుకలు

2 / 10

అధిక సంఖ్యలో పాల్గోన్న భక్తులు

3 / 10

అప్పన్నను దర్శించుకునేందుకు బారులు తీరిన ప్రముఖులు

4 / 10

వైశాఖ మాస శుద్ద తదియ రోజు వైభవంగా ప్రత్యేక పూజలు

5 / 10

తెల్లవారి నుంచే స్వామిని దర్శించుకునేందుకు క్యూలో వేచి ఉన్న భక్తులు

6 / 10

విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న శిఖర గోపురం

7 / 10

నిజరూప దర్శనం చూసేందుకు వేచి ఉన్న భక్తులు

8 / 10

ఆలయం బయట అందంగా అలంకరించిన స్వామి వారి నమూనా ప్రతిమ

9 / 10
10 / 10

భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా చూస్తున్న పోలీసులు