T-Hub: మైండ్ స్పేస్ లో సైకిల్ మారథాన్ నిర్వహణ..!

హైటెక్ సిటీ కేబుల్ బ్రిడ్జ్ పై ఐటీ ఉద్యోగులు సైకిల్ మారథాన్ నిర్వహించారు. ఇందులో తెలంగాణ ఐటీ శాఖ ప్రదాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.

  • Written By:
  • Publish Date - March 25, 2023 / 02:15 PM IST
1 / 14

రయ్యిమని దూసుకుపోతున్న యువతి.

2 / 14

కేబుల్ బ్రిడ్జ్ పై ఐటీ ఉద్యోగులతో కలిసిపోయి సైకిల్ మారథాన్ లో పాల్గొన్న ఐఎఎస్ అధికారి

3 / 14

ఉత్సాహంగా గడిపిన ఉద్యోగులు

4 / 14

సైకిలింగ్ శరీరానికి మంచి వ్యాయామం

5 / 14

సందడిగా మారిన కేబుల్ బ్రిడ్జ్

6 / 14

మైండ్ స్పేస్ పరిసరాలన్నీ యువకులో సందడిగా మారిపోయాయి.

7 / 14

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న ఐటీ శాఖ ప్రదాన కార్యదర్శి.

8 / 14

ఉదయాన్నే ప్రశాంత వాతావరణంలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులు

9 / 14

చిన్న పిల్లలను సైతం పాల్గొనేలా చేశారు.

10 / 14

ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలన్న జయేష్ రంజన్

11 / 14

స్పోర్ట్ డ్రస్సులు ధరించి అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

12 / 14

ప్లకార్డులు పట్టుకొని నిలుచున్న దృశ్యం

13 / 14

టి హబ్ భవనం వద్ద సైకిలింగ్ కి చేయడానికి సిద్దంగా ఉన్న యువతి.

14 / 14

అధిక సంఖ్యలో పాల్గొన్నారు.