Shilpakalavedika: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆస్కార్ తెచ్చిన సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం సన్మానం..

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వరించిన విషయం మనకు తెలిసిందే. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కీరవాణి, చంద్రబోస్ లను సన్మానించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రలు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

  • Written By:
  • Updated On - April 10, 2023 / 05:18 PM IST
1 / 10

ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అందుకున్న ఎం. ఎం. కీరవాణి, చంద్రబోస్

2 / 10

కీరవాణికి సన్మానం చేస్తున్న తెలంగాణ మంత్రులు

3 / 10

పుష్ప గుచ్ఛంతో సంగీత దర్శకుడు కీరవాణిని స్వాగతం పలికారు.

4 / 10

సాహిత్య రచయిత చంద్రబోస్ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వాగతం పలికారు.

5 / 10

కార్యక్రమాన్ని చూసేందుకు తరలివచ్చిన ప్రేక్షకులు

6 / 10

తెలంగాణ ఆవిర్భావం గురించి గుర్తుచేసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

7 / 10

వేదికపై నిలుచున్న చంద్రబోస్, తలసాని, కీరవాణి, రాజమౌళి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు

8 / 10

ఆదివారం కావడంతో ప్రేక్షకులతో సందడిగా మారిన శిల్పకళావేదిక.

9 / 10

చంద్రబోస్ కి ప్రభుత్వం తరఫున జ్టాపికను అందించిన మంత్రులు.

10 / 10

అమెరికాలో ఆస్కార్ అందుకున్న తెలుగు చలనచిత్ర దిగ్గజులు