Events: తెలుగు రాష్ట్రాల్లో మారథాన్ నిర్వహణ.. ఉత్సాహంగా పాల్గొన్న స్థానికులు..!

ప్రజలకు పిల్లలపట్ల సమాజం పట్ల అవగాహన కల్పించేందుకు 2కె, 3కె, 5కె రన్ పేరిట మారథాన్ లు నిర్వహించారు.

  • Written By:
  • Publish Date - March 26, 2023 / 08:15 PM IST
1 / 12

హైదరాబాద్ లో కిడ్స్ మారథాన్ నిర్వహించారు

2 / 12

పీటీ ఉషా జండా ఊపి చిన్నారుల మారథాన్ ప్రారంభించారు.

3 / 12

ఈ కార్యక్రమానికి పరుగుల రాణి పీటీ ఉషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

4 / 12

ఉత్సాహంగా చిన్న చిన్న పిల్లలు పాల్గొన్నారు.

5 / 12

పిల్లలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు అవగాహన కోసం వీటిని ఏర్పాటు చేశారు.

6 / 12

ఇటీవలె కాలంలో పసిపిల్లల మీద లైంగికపరమైన, అవాంఛనీయమైన ఘటనలు జరగడం నిషేధించాలని సందేశం ఇచ్చారు.

7 / 12

తల్లిదండ్రులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.

8 / 12

పిల్లల్లో మానసిక ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రోగ్రాంను నిర్వహించారు.

9 / 12

మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్‌ ప్రారంభించ

10 / 12

ఆర్కే బీచ్ రోడ్డులో 3కె, 5కె, 10కె మారథాన్‌ నిర్వహించారు.

11 / 12

విశాఖపట్నంలో జీ20 సదస్సుకు సంబంధించిన రన్ నిర్వహించారు.

12 / 12

యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.