Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మోహినీ రూపంలో భక్తులను కనువిందు చేసిన శ్రీనివాసుడు

తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు మోహినీ రూరుడై భక్తులకు దర్శనమిచ్చారు. వేల సంఖ్యలో భక్తుల పాల్గొని స్వామి వారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు.

  • Written By:
  • Publish Date - October 19, 2023 / 02:08 PM IST
1 / 12

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

2 / 12

స్వామి వారి సేవలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

3 / 12

స్వామివారిని దర్శించుకున్న తమన్

4 / 12

మోహినీ అవతారంలో దర్శనమిస్తున్న మలయప్ప స్వామి

5 / 12

సంగీత వాయిద్యాలతో కళను ప్రదర్శిస్తున్నారు

6 / 12

శాస్త్రీయ నృత్యాన్ని చేస్తున్న మహిళలు

7 / 12

రాక్షసుడి వేషధారణలో కనిపిస్తున్న చిత్రం

8 / 12

వేల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు

9 / 12

భస్మాసుర అంకాన్ని ప్రదర్శించిన కళాకారులు

10 / 12

దేవేరులతో కలిసి శ్రీనివాసుని నాట్య బృందం

11 / 12

శ్రీనివాసుని హారతిని భక్తులకు చూపిస్తున్న చిత్రం

12 / 12

పల్లకి పై ఎక్కి ఊరేగుతున్న శ్రీనివాసుడు