Tirupati: సాంస్కృతిక కార్యక్రమాలకు సరికొత్త వేదికగా కచ్చపి ఆడిటోరియం ప్రారంభోత్సవ ఫోటోలు

తిరుపతిలో కచ్చపి ఆడిటోరియంను ప్రారంభించిన టీటీడీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి. కలెక్టర్ తోపాటూ పలువురు ఉన్నతాధికారులు పాల్గొని కళాకారులకు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శ్రీనివాసుని పరిణయోత్సవం అందరినీ ఆకట్టుకుంది.

  • Written By:
  • Updated On - September 4, 2023 / 09:45 AM IST
1 / 14

తిరుపతిలో కచ్చపి ఆడిటోరియంను ప్రారంభోత్సవం

2 / 14

హాజరైన టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

3 / 14

వీణను వాయిస్తున్న వీణా వాణి

4 / 14

అనేక రకాల వాద్యాలను వాయిస్తున్న కళాకారులు

5 / 14

శ్రీనివాస కళ్యాణాన్ని నృత్య రూపంలో చేసి చూపించారు

6 / 14

పద్మావతి మెడలో మాంగళ్యధారణ చేస్తున్న శ్రీనివాసుడు

7 / 14

ఫోటోలు తీస్తున్న అభినయ్ రెడ్డి సతీమణి మోనీషా రెడ్డి

8 / 14

అద్భుతమైన ప్రదర్శనతో పులకరించిన ఆడిటోరియం

9 / 14

సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న చిత్రం

10 / 14

శ్రీనివాసుని పరిణయోత్సవాన్ని అద్భుతంగా చిత్రీకరించారు

11 / 14

భూమన కరుణాకర్ రెడ్డితో మాట్లాడుతున్న తిరుపతి ఎంపీ

12 / 14

వేదికపై ప్రసంగిస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి

13 / 14

ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు

14 / 14

కళాకారులకు జ్ఞాపికను అందించారు