Vijayawada Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మకు ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. దర్శనానికి పోటెత్తిన భక్తులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మంత్రి రోజకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. దేవీ నవరాత్రులు కావడంతో కనకదుర్గమ్మ దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు.

  • Written By:
  • Publish Date - October 17, 2023 / 11:06 AM IST
1 / 10

విజయవాడ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ దంపతులు

2 / 10

కనకదుర్గమ్మ ఆలయంలో అంగరంగ వైభవంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

3 / 10

అమ్మవారిని ఆలయ వీధుల గుండా ఊరేగిస్తున్నా భక్తులు

4 / 10

కనకదుర్గమ్మ దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరిన జనం

5 / 10

భక్తులతో పోటెత్తిన ఆలయ ప్రాంగణం

6 / 10

ఏపీ మంత్రి రోజకు తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయ అధికారులు

7 / 10

సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు

8 / 10

అమ్మవారికి నక్షత్ర హారతిని ఇస్తున్న అర్చక స్వాములు

9 / 10

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కేరళ డోలు వాయిద్యాలు

10 / 10

ఆలయం వెలుపల అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు