Vijayawada: భవానీ మాలధారులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి

విజయవాడ ఇంద్రకీలాద్రి దర్శనానికి బారులు తీరిన భక్తులు. భవానీ మాలను విసర్జనం చేసేందుకు విచ్చేశారు. భక్తులతో కిక్కిరిసిపోపోయిన ఇంద్రకీలాద్రి పర్వతం.

  • Written By:
  • Publish Date - October 26, 2023 / 02:25 PM IST