Kishan Reddy: పేరేడ్ గ్రౌండ్స్ లో అద్భుతంగా జరిగిన యోగా మహోత్సవ్..

హైదరాబాద్ లోని పేరేడ్ గ్రౌండ్స్ లో యోగా మహోత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

  • Written By:
  • Publish Date - May 28, 2023 / 03:10 PM IST
1 / 21

Yoga Mahotsav At Parade Grounds Photos

2 / 21

ఆసనాలు వేస్తున్న తమిళిసై, కిషన్ రెడ్డి తదితరులు

3 / 21

ఆసనాలు వేయిస్తున్న ట్రైనీలు

4 / 21

ఇందులో పాల్గొన్న కేంద్ర సాంస్కృతిక శాఖా మంత్రి

5 / 21

వేదికపై కూర్చున్న గవర్నర్, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు

6 / 21

యోగాసనాల్లో నిమఘ్నమైన మంత్రి

7 / 21

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు

8 / 21

వివిధ రకాలా ఆసనాలు వేశారు

9 / 21

ఈటెల, లక్ష్మణ్ పక్కపక్కనే కూర్చున్నారు

10 / 21

తెలంగాణ గవర్నర్ ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు

11 / 21

యోగా చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపించారు

12 / 21

వేదిక పై గవర్నర్ కు జ్ఞాపికను అందిస్తున్న చిత్రం

13 / 21

శ్వాసను తీసుకుంటూ ప్రాణాయామం చేస్తున్న తమిళిసై

14 / 21

చిన్నారులు కూడా అధికసంఖ్యలో పాల్గొన్నారు

15 / 21

సూర్య నమస్కారాలు చేస్తూ యోగాను ప్రారంభిస్తున్న రాజ్యసభ సభ్యుడు

16 / 21

హైదరాబాద్ పేరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించారు

17 / 21

వివిధ రకాలా ఆసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సందేశాన్ని ఇచ్చారు

18 / 21

యోగా బ్రౌచర్స్ ను ఆవిష్కరించారు

19 / 21

Yoga Mahotsav At Parade Grounds Photos

20 / 21

ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకూ యోగా కార్యక్రమం అద్భుతంగా సాగింది.

21 / 21

వేసవి సెలవులు, ఆదివారం కావడంతో చాలా మంది ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు