Chandrababu: వల్లభనేని వంశీకి చంద్రబాబు మాస్ వార్నింగ్ | Dial News

గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. గన్నవరం పార్టీ ఆఫీసును సందర్శించిన ఆయన.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

  • Written By:
  • Updated On - February 24, 2023 / 03:15 PM IST