SWOT police raids : ఎస్‌వోటీ పోలీసుల దాడులు…భారీగా ఎంఎండీఏ డ్రగ్స్ ప‌ట్టివేత‌

ఎన్నికల తర్వాత మాదాపూర్ భారీగా డ్రగ్స్ పట్టివేత.. హైదరాబాద్‌లో మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్ లో భారీగా ఎంఎండీఏ డ్రగ్స్‌ను ఎస్‌వోటీ పోలీసులు స్వధీనం చేసుకున్నారు.

ఎన్నికల తర్వాత మాదాపూర్ భారీగా డ్రగ్స్ పట్టివేత.. హైదరాబాద్‌లో మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్ లో భారీగా ఎంఎండీఏ డ్రగ్స్‌ను ఎస్‌వోటీ పోలీసులు స్వధీనం చేసుకున్నారు.
శేషాద్రినగర్‌లో కూకట్ పల్లి పోలీసులతో కలిసి ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు.

శేషాద్రినగర్‌లో కూకట్‌పల్లి పోలీసులతో కలిసి మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో శైలేష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 3 గ్రాముల ఎంఎండీఏ స్వాధీనం చేసుకున్నారు. తులసీనగర్‌లో జగద్గిరి గుట్ట పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి రోహిత్, తిలక్ సింగ్ అనే వ్యక్తుల నుంచి 45 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎంఎండీఏ స్వాధీనం చేసుకున్నారు.

మరో కేసులో తులసీనగర్‌లో జగద్గిరిగుట్ట పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి రోహిత్, తిలక్ సింగ్ అనే వ్యక్తుల నుంచి 45 గ్రాముల గంజాయి, 3 గ్రాముల ఎంఎండీఏ స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులను పోలీసులు అరెస్ట్ దర్యప్తు మొదలుపెట్టారు.