Mahindra: హైటెక్ సిటీలోని కార్ ఎగ్జిబిషన్ కు హాజరైన రామ్ చరణ్, మంత్రి కేటీఆర్

  • Written By:
  • Updated On - February 13, 2023 / 12:48 PM IST
1 / 10

హైదరాబాద్ హైటెక్ సిటీలోని టెక్ మహేంద్రా ఇన్ఫోసిటీ క్యాంపస్ లో మహీంద్రా ఈ రేసింగ్ జనరేషన్ త్రీ కారు ప్రదర్శన నిర్వహించారు.

2 / 10

ప్రదర్శనలో మంత్రి సహా ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ఐటీశాఖ ఛీఫ్ సెక్రెటరీలు, కార్ రేసింగ్ ఔత్సాహికులు, మీడియా ప్రతినిథులు పాల్గొన్నారు.

3 / 10

ఈ కార్ రేసింగ్ కు సిద్దంగా ఉన్న ఆరెంజ్ కలర్ మహేంద్రా గ్రీన్కా స్పోర్ట్స్ కారును ప్రదర్శనలో ఉంచారు.

4 / 10

తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, హీరో రామ్ చరణ్ మహేంద్రా సంస్ధ అధినేత ఆనంద్ మహేంద్రాతో వ్యక్తిగత ఫోటో

5 / 10

స్పోట్స్ కార్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన ప్రదర్శన గురించి రామ్ చరణ్ కు వివరిస్తున్న మంత్రి తారక రామారావు.

6 / 10

కేటీఆర్ తో మాట్లాడుతున్న ఆనంద్ మహేంద్రా

7 / 10

హైదరాబాద్ లో మొట్టమొదటిసారి రేసింగ్ జనరేషన్ త్రీ కారు ప్రదర్శన

8 / 10

రామ్ చరణ్ తో సరదాగా ముచ్చటిస్తున్న ఆనంద్ మహేంద్రా

9 / 10

హైదరాబాద్ టెక్ మహేంద్రా ఇన్ఫోసిటీ లోనికి రామ్ చరణ్ ను స్వాగతం పలుకుతున్న మంత్రి

10 / 10

త్రీ జనరేషన్ కారు గురించిన వివరాలను సంస్ధ అధినేతను అడిగి తెలుసుకుంటున్న రామ్ చరణ్