Home » ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ పుట్టుకతో కాపు కులస్తుడు. ఇది తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన విషయమే. శూద్రుడైన వ్యక్తి ఇలా యజ్ఞోపవితం వేసుకుని గంగా నదిలో పవిత్ర స్నానం చేయడం చూసి జనం షాక్ అయిపోయారు.
వైసీపీ అధినేత వైయస్ జగన్ గతంలో ఏం చేసినా సరే ఆ పార్టీ సోషల్ మీడియా ఎక్కువగా ప్రచారం చేసేది. జగన్ ఎక్కడికి వెళ్లినా సరే మీడియాలో హడావుడి ఎక్కువగా ఉండేది.
వైసీపీ సోషల్ మీడియా...ఏం మారలేదు. పేటీఎం బ్యాచ్ అని మరోసారి నిరూపించుకుంది. అటువైపు కూటమి ప్రభుత్వం. అందులోనూ తెలుగుదేశం పార్టీ ఉందక్కడ.
కుంభమేళా.... గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తూ.... హారతీస్తున్న పవన్ కళ్యాణ్ ని చూసి సంతోష్ పడాల్సింది పోయి ఫ్యాన్స్ అంతా హర్ట్ అయిపోయారు.
కడప జిల్లాలో వైసిపి ఒకప్పుడు అత్యంత బలంగా ఉండేది. అయితే 2024 ఎన్నికల్లో ఆ పార్టీ అక్కడ ఊహించని ఎదురు దెబ్బతిన్నది. ఏకంగా ఏడు స్థానాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు గెలవడం..
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులున్న నేపథ్యంలో ఢిల్లీలో మద్దతు కోసం వైఎస్ జగన్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
కేశినేని ట్రావెల్స్ తో పాపులర్ అయిన కేశినేని నాని... పి ఆర్ పి తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి..... చిరంజీవిని నానా బూతులు తిట్టి ఆ పార్టీని విడిచిపెట్టి, ఆ తర్వాత తిన్నగా టిడిపిలో చేరిపోయారు. పది సంవత్సరాలు ఎంపీగా ఉండి..
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జైలులో ప్రత్యేక వసతులు ఇచ్చేందుకు పోలీసులు నిరాకరించారు. కానీ వంశీ కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు మాత్రం చేసినట్టు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...ఆధ్యాత్మిక యాత్రలో మునిగిపోయారు. రాజకీయాలను పక్కన పెట్టిన పవన్ కల్యాణ్...దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్నింటిని వరుస బెట్టి దర్శించుకుంటున్నారు.
కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైసీపీతోనే ఉంటానన్నారు. రాజకీయ జీవితం వైసీపీ అంకితమన్నారు...సీన్ కట్ చేస్తే...కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.