Home » తాజా వార్తలు
మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల నుండి తప్పించుకోవడానికి పర్యాటకులు పరుగులు తీస్తున్న సమయంలో, పోనీ రైడ్ ఆపరేటర్ ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులలో ఒకరి నుండి రైఫిల్ను లాక్కోవడానికి ప్రయత్నించి
పెహల్గాంలో టూరిస్టుల మీద దాడికి ప్రతీకార చర్య మొదలైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. మరోపక్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అధికారులతో భేటీ అయ్యారు.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. తన మాజీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై మళ్లీ ఫెయిలయ్యాడు. ఈ సీజ న్ లో ఆ టీమ్ తో ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ డకౌటయ్యాడు.
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన అఘోరీకి 14 రోజులు రిమాండ్ విధించింది చేవెళ్ల కోర్టు. నిన్న యూపీలో అఘోరీని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ ఉదయం చేవెళ్లకు తీసుకువచ్చారు.
పెహల్గాం ఎటాక్ చేసిన టెర్రరిస్ట్ మొదటి ఫొటోను రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఓ వీడియోలో నిందితుడు క్యాప్చర్ అయ్యాడు. వెనక నుంచి నిందితుడి గుర్తించారు ఆర్మీ అధికారులు.
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025 సీజన్ లో దుమ్మురేపుతున్నాడు. గత ఏడాది కెప్టెన్సీ ఒత్తిడితోనూ పరుగుల వరద పారించిన రాహుల్ ఇప్పుడు ఢిల్లీ జట్టు తరపున అదరగొడుతున్నాడు.
తరాలు తరలిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి. కానీ కశ్మీలో నెత్తుటి ధారలు తగ్గడంలేదు.. బుల్లెట్ల మోతలు ఆగడంలేదు. పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్తో దేశం మొత్తం మరోసారి ఉలిక్కిపడింది.
పెహల్గాంలో టూరిస్టుల మీద ఎటాక్ చేసిన టెర్రరిస్టుల స్కెచ్ రెడీ అయ్యింది. బాధితుల సహాయంలో ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్ రెడీ చేయించాయి భద్రతా బలగాలు.
ఐపీఎల్ 2025 సీజన్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ తో ఏప్రిల్ 19న జరిగిన జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ 2 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారంలో అరెస్టైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ సంచలనం రేపుతోంది. విచారణలో కసిరెడ్డి చెప్పిన విషయాలతో డిటేల్డ్ రిమాండ్ రిపోర్ట్ను రెడీ చేశారు అధికారులు.