Home » తాజా వార్తలు
ఐపీఎల్ 18వ సీజన్ లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొదలైంది.
ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రుల వ్యవహారాలపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగానే ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన మాజీ మంత్రులు కొంతమందికి బెండు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటికి వచ్చే సంకేతాలు కనబడటం లేదు. గన్నవరం పార్టీ ఆఫీస్ పై దాడి చేసిన అంశంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆ తర్వాత ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తులను వల్లభనేని వంశీ మోహన్ బెదిరించారు
ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ లిక్కర్ స్కాంకు సంబంధించి పార్లమెంట్లో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు
మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన సినిమా లూసీఫర్. మలయాళ ఇండస్ట్రీ బిజినెస్ రూపు రేఖలను మార్చేసిన సినిమా ఇది.
మీరు గమనించారో లేదో తెలియదు గానీ కొన్నేళ్లుగా రామ్ చరణ్లో చాలా మార్పులు వచ్చాయి. ఆయన కెరీర్ మాత్రమే కాదు.. మనిషిగానూ చాలా మారిపోయాడు మెగా వారసుడు.
మాజీ మంత్రి కొడాలి నానీ ఆరోగ్యంపై రెండు రోజుల నుంచి వస్తున్న వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోలకత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేస్తున్న టైమ్ లో సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని మైదానంలోకి దూసుకువచ్చాడు.
ఐపీఎల్ 2025 సీజన్ ను సంచలన విజయంతో ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండో మ్యాచ్ కు రెడీ అవుతోంది. మార్చి 30న విశాఖ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది.
ఐపీఎల్ 18వ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన క్యాచ్తో మెరిశాడు.