జగన్ ఇరుక్కుపోయారా…? సిబిఐ విచారణ పక్కా…?

తిరుమల లడ్డూ వివాదంతో విషయంలో వైసీపీ నానా కష్టాలు పడుతోంది. లడ్డూ నాణ్యత వివాదంతో జగన్కుద క్రమంగా ఉచ్చు బిగుస్తోంది. తిరుమల వివాదాన్ని సీరియస్గాో తీసుకున్న కేంద్రం...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 20, 2024 | 04:02 PMLast Updated on: Sep 20, 2024 | 4:02 PM

Cbi Inquiry Over Ttd Laddu Scam

తిరుమల లడ్డూ వివాదంతో విషయంలో వైసీపీ నానా కష్టాలు పడుతోంది. లడ్డూ నాణ్యత వివాదంతో జగన్కుద క్రమంగా ఉచ్చు బిగుస్తోంది. తిరుమల వివాదాన్ని సీరియస్గాో తీసుకున్న కేంద్రం… దానిపై విచారణకు రంగం సిద్దం చేస్తోంది. ఇక దేశమంతటా జగన్కుా వ్యతిరేకంగా హిందూ సంఘాల నిరసనలు చేస్తున్నాయి. భోపాల్లోద జగన్ బొమ్మలను తగులబెట్టిన హిందూ సంఘాలు… కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నాయి.

బాధ్యులకు మరణశిక్ష విధించాలి అనే డిమాండ్లు కూడా వస్తున్నాయి. లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలి అని… కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. తిరుమల లడ్డూ అంశంపై స్పందించిన కేంద్ర ఆహారశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి… ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన అంశం చాలా తీవ్రమైనది పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలి అని కోరారు.