Road Accident : నంద్యాల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 5 దుర్మరణం

నంద్యాల (Nandyala) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ Allagadda) మండలం నల్లగుట్ల జాతీయ హైవేపై ఆగి ఉన్న లారీని అతి వేగంతో కారు వచ్చి ఢీకొట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2024 | 08:04 AMLast Updated on: Mar 06, 2024 | 8:04 AM

Fatal Road Accident On Nandyala Highway 5 Deaths

 

 

 

నంద్యాల (Nandyala) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ (Allagadda) మండలం నల్లగుట్ల జాతీయ హైవేపై ఆగి ఉన్న లారీని అతి వేగంతో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయణిస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కాగా మృతులందరు కూడా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు ప్రధమిక దర్యప్తులో విరంత తిరుపతి తిరుమల (Tirupati) శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.