Home » Author »
ప్రపంచ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ రికార్డుల ఎవరెస్ట్... లెక్కలేనన్న రికార్డులు, టన్నుల కొద్దీ పరుగులు చేసిన భారత క్రికెట్ దిగ్గజం.. మరి తండ్రి వారసత్వాన్ని అందుకునే క్రమంలో అర్జున్ టెండూల్కర్ ఇప్పుడిప్పుడే కెరీర్ లో ముందుకు అడుగులు వేస్తున్నాడు.
ఆరు నుంచి ఏడు టన్నుల బరువు ఉండే యాంగ్లర్ లతో H ఆకారంలో ఒక స్ట్రక్చర్ సిద్ధం చేసుకుంటారు.. ఆ H బ్లాక్ ను రెండు భారీ ఇసుక పడవల ను కలుపుతూ వెల్డింగ్ చేసుకుని అమరుస్తారు.. ఆ రెండు పడవల మధ్య మరో భారీ పడవను నడప గలిగేటంత దూరం ఉండేలా ఏర్పాటు చేస్తారు..
టాలీవుడ్ లో ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారం సంచలనం అయింది. జూనియర్ డాన్సర్ ని ఆయన వేధించారని కేసు నమోదు అయింది. తనను కారవాన్ లో జానీ మాస్టర్ వేధిస్తున్నాడు అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో జరిగాయో మన అందరికి ఒక అవగాహన ఉంది. రాజమౌళి సినిమా ప్రమోషన్ అంటే హీరోల ఇమేజ్ కి ఎక్కడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండకపోగా వాళ్ళ స్థాయి పెరుగుతుంది. కాని దేవర ప్రమోషన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ స్థాయి తగ్గుతుంది.
సాధారణంగా బ్యాటర్లు సిక్సర్లు కొడితే స్టేడియంలో ఉన్న డ్రెస్సింగ్ రూమ్ , వీఐపీ గ్యాలరీలో ఉండే అద్దాలు బద్దలవడం చూస్తూనే ఉంటాం... కానీ భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన భారీ షాట్లతో అద్దం కాదు ఏకంగా గోడనే బ్రేక్ చేశాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్” ఈ పేరుకి ఆ వ్యక్తికి ఓ రేంజ్ ఉంది. రాజకీయాల్లో సినీ వర్గాల్లో ఈ పేరు ఒక సంచలనం. చిన్న వయసులోనే రాజకీయ ఉద్దండులను తన ప్రసంగాలతో భయపెట్టిన ఎన్టీఆర్... నందమూరి కుటుంబానికి ఒకానొక సమయంలో సినిమాల్లో వెన్నుముకగా నిలిచాడు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ మొదలుకాబోతోంది. దాదాపు ఏడు వారాల విరామం తర్వాత గ్రౌండ్ లో అడుగుపెట్టిన టీమిండియా ఇప్పటికే ప్రాక్టీస్ లో బిజీగా ఉంది. సీనియర్ క్రికెటర్లందరూ ఈ సిరీస్ లో ఆడుతుండడంతో అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.
దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే... చాలు ఏ వార్త వచ్చినా జనాలకు ఓ రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. సినిమా షూట్ సమయంలోనే సినిమాపై చర్చలు పీక్స్ కి వెళ్తాయి. స్టార్ హీరోలను మించిన క్రేజ్ ఆయనది. అందుకే ఏ సినిమా చేసినా సరే అది సూపర్ హిట్ అవుతూ ఉంటుంది.
11వ రోజు భాగ్యనగరంలో కదిలే తొలి వినాయకుడు.. అడిగిన వెంటనే భాగ్యాలు కలిగించే గణనాథుడు.. బాలాపూర్ గణేషుడిని చూడడమే కాదు.. ఆ చరిత్ర విన్నా.. పుణ్యమే! 1994లో 450 రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంపాట.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా వందలు, వేలు, లక్షల్లోకి చేరిపోయింది.
నిమమజ్జనం ఏర్పాట్లు, పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.