Home » క్రైమ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడింది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుండగా.. పాకిస్థాన్, దుబాయ్ ఆతిథ్యమిస్తున్నాయి.
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. దాదాపు 20 మందికి పైగా రంగరాజన్ పై అటాక్ చేశారు.
సొసైటీలో రోజు రోజుజకూ ఎలాంటి దారుణాలు బయటికి వస్తున్నాయంటే.. మనం సమాజంలో బతుకుతున్నామా లేక అడవిలో బతుకుతున్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ మధ్య కాలంలో షార్ట్ వీడియోల సంస్కృతి పెరిగిపోయింది. ఏదైనా ఒక విషయాన్ని చెప్పడానికి షార్ట్ వీడియోలపై ఎక్కువగా డిపెండ్ కావడం, ఒకరకంగా వినోదం కూడా షార్ట్ వీడియోస్ లో ఎక్కువగా ఉండటంతో జనాలు వాటిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు.
NAAC సభ్యులకు కేఎల్ యూనివర్శిటీ యాజమాన్యం లంచాలు ఇచ్చిందా ? NAAC A++ నగదుతో పాటు బంగారం ముట్టజెప్పిందా ? సీబీఐ ఎంత మందిని అరెస్టు చేసింది ?
మచిలీపట్నానికి చెందిన శింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న చంద్రభాన్ సనప్ను నిర్దోషిగా విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మచిలీపట్నం వాసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాసిక్యూషన్ ఈ కేసులో నిందితుడిపై సరైన సాక్ష్యాధారాలు చూపలేదనే కారణంతో అతడిని నిర్దోషిగా తేల్చడం చర్చనీయాంశంగా మారింది.
సామాన్య మానవుల మనసును కలిచివేసే ఘటన ఇది. సైకోలకు కూడా సాధ్యం కాని పైశాచికత్వం ఇది. మీర్పేట్లో భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన ఘటనలో వెలుగులోకి వస్తున్న నిజాలు వింటుంటే.. ఒళ్లు గగురుపొడుస్తోంది. ఇదంతా నిజంగా ఓ మనిషి చేశాడంటే ఊహించుకోడానికే భయంగా ఉంది.
సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుందని కామెంట్ చేస్తే సినిమా వాళ్లు మాత్రం దాన్ని వెటకారంగా మాట్లాడుతుంటారు. కొంతమంది హత్యలు చేసే విషయంలో దోపిడీలు చేసే విషయంలో.. సినిమాను చూసి ఎక్కువగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు.
హైదరాబాదులో ఫ్యామిలీస్ ఉండే ఏరియా అంటే ఒకప్పుడు అందరికీ గుర్తొచ్చే పేరు కూకట్పల్లి. సిటీకి సెంటర్లో.. ఐటీ జీవితాలకు దగ్గర్లో..
హైదరాబాద్ మీర్పేటలో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేసి, ముక్కలుగా నరికిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.