Home » ఇంటర్నేషనల్
పాకిస్తాన్ ఇప్పుడో సమస్యల పుట్ట. ప్రజలకు మూడు పూటలా తిండి పెట్టే పరిస్థితి లేదు. కనీస అవసరాలు తీర్చే అవకాశాలు లేవు. ఇది సరిపోదన్నట్టుగా పాలు పోసి పెంచిన ఉగ్రవాదం ఆ దేశంపైనే తిరగబడుతున్న పరిస్థితి.
ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న చైనా.. పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకుందా? ఆ దేశంలోని సహజ వనరులను దోచుకునేందుకు విభజన విత్తులు నాటుతోందా? పాకిస్తాన్ ఆర్మీ, ప్రైవేటు సైన్యం సాయంతో ఇస్లామాబాద్ను కీలుబొమ్మగా మార్చే ప్రయత్నాలు చేస్తోందా?
టెస్లా కార్లు... ఆటో రివెల్యూషన్... మోడరన్... హై ఎండ్.. ది బెస్ట్ ఈవీస్... ఇవన్నీ మన రోడ్లపైకి ఎంటరైతే... భారత రోడ్లపై ఖరీదైన టెస్లా పరుగులు తీస్తే... ఆ రోజు ఎంతో కాలం లేదు. త్వరలోనే ఇవి రయ్ రయ్ మంటూ దూసుకుపోనున్నాయి.
2025 జనవరి 19వ తేదీ.. పదిహేను నెలల సుదీర్ఘ యుద్ధానికి బ్రేక్ పడిన రోజది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది ఆరోజే.
ఈ నెల 24తో ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి మూడేళ్లు పూర్తవుతాయి. ట్రంప్ ఎంట్రీతో ఈ సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పడుతుందని చాలాదేశాలు నమ్ముతున్నాయి.
ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల వర్షానికి గాజా ధ్వంసమైంది. 15 నెలలకుపైగా యుద్ధం సాగడంతో...వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది పక్క దేశాల్లో తలదాచుకుంటున్నారు.
అక్రమ వలసదారుల తరలింపులో తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్. ఇప్పటికే 104 మంది భారతీయులను సైనిక విమానంలో వెనక్కి పంపిన ట్రంప్ ప్రభుత్వం..
సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్...అంతరిక్షం నుంచి భూమికి రానుంది. మార్చి మొదటి వారంలోనే స్పేస్ ఎక్స్ సంస్థ ఆపరేషన్ ను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ముందు ప్రకటించిన షెడ్యూల్ కంటే ముందుగానే సేఫ్ తీసుకొచ్చేందుకు నాసా చర్యలు వేగవంతం చేసింది.
మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్.. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్న వేళ ఇరాన్ వెన్నులో వణుకుపుట్టిస్తున్న నాన్ న్యూక్లియర్ బాంబ్ ఇది.
గురుపత్వంత్ సింగ్ పన్నూ.. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్.. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఈ ఒక్కడు ఎలిమినేట్ అయితే ఖలిస్తానీ భూతం కథ ముగిసిపోతుంది.