Home » ఇంటర్నేషనల్
భారత క్రికెట్ లో ఈ ఏడాది అభిమానులకు చారిత్రక జ్ఞాపకాన్నే ఇచ్చింది. వన్డే వరల్డ్ కప్ చేజారినా రోహిత్ సేన టీ ట్వంటీ ప్రపంచకప్ ను ముద్దాడింది.
టర్కీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన టర్కీలోని పశ్చమిలో ఉన్న ఇజ్మీర్ నగరంలో సోమవారం ఒక రెస్టారెంట్లో ప్రొపేన్ ట్యాంక్ పేలుడు సంభవించింది.
ఈశాన్య నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో శనివారం ఆత్మాహుతి చేసింది. ఓ మహిళా సూసైడ్ బాంబర్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో దాదాపు 18 మంది చనిపోయారు.
భారత్ జనాభాలో దాదాపు సగం మంది యువకులు ఒళ్ళు వంచడం లేదని ఓ స్డడీలో తేలింది. శరీరానికి కావల్సినంత శ్రమ చేయడం లేదని అంటోంది ఆ అధ్యయనం.
రేబీస్ వ్యాధీ అనేది కుక్కలు, కుందేళ్లు, పిల్లులు, నక్కలు మొదలైన జంతువుల కాటు ద్వారా మనుషులకు వ్యాపించే వైరల్ వ్యాధి.. ఇది రేబిస్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దీని వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ మెదడువాపు, వెన్నుపాము ప్రధాన అవయావల వాపుకు దారితీస్తుంది. ఈ వైరస్ ఎక్కువగా లాలాజలం ద్వారా ఒకరి నుంచి మరోకరికి సోకుతుంది\సంక్రమిస్తుంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై లో రష్యాలో పర్యటించనున్నారు. భారత్-రష్యాల మధ్య వార్షిక చర్చల కోసం భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తోంది. దీంతో ప్రధాని ఈ పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రధాని ప్రయత్నిస్తారని తెలుస్తోంది.
ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ చెప్పేశాడు. టీ20 వాల్డ్కప్లో భారత్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. దీంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది.
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదువుతూనే ఉన్నాయి. తాజాగా ఆసీస్ కు ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇచ్చింది.
భారత్ పొరుగు దేశం అయిన చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్లో భారీ వర్షాల కారణంగా భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 47 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 5:51 గంటల సమయంలో చోటు చేసుకుంది.
టీ ట్వంటీ వరల్డ్కప్లో సూపర్-8 రౌండ్ మ్యాచ్ లు మొదలయ్యాయి. టీమిండియా సూపర్-8లో ఇవాళ బార్బోడస్ వేదికగా అఫ్గానిస్తాన్తో భారత్ తలపడనుంది. టీమిండియా ఒక్క ఓటమి లేకుండా సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది.