Telangana Million March : తెలంగాణ మిలియన్ మార్చ్ కు 13 ఏళ్లు..

మిలియన్ మార్చ్ ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. తొలి దశ తెలంగాణ ఉద్యమం తర్వాత.. ఆ తరహాలో మలిదశ ఉద్యమంలో తెలంగాణలో జరిగిన అత్యంత కీలక ఘట్టం ఈ మిలియన్ మార్చ్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 2011, మార్చి 10న హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ చేపట్టారు. ఈ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, ఉద్యోగ, విద్యా సంఘాలతో పాటు కవులు, రచయితలు, కళాకారులు, న్యాయవాదులు స్వచ్ఛందంగా పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను కేంద్రానికి చాటిచెప్పారు. మిలియన్ మార్చ్ చేపట్టి నేటికి సరిగ్గా 13 సంవత్సరాలు అవుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2024 | 03:57 PMLast Updated on: Mar 10, 2024 | 3:57 PM

1 / 10 DialNews Image
2 / 10 DialNews Image
3 / 10 DialNews Image
4 / 10 DialNews Image
5 / 10 DialNews Image
6 / 10 DialNews Image
7 / 10 DialNews Image
8 / 10 DialNews Image
9 / 10 DialNews Image
10 / 10 DialNews Image