Badrinath : రేపు బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి.

ఉత్త‌రాఖండ్‌లో నాలుగు పుణ్య‌క్షేత్రాల‌కు నెలవయిన చార్‌ధామ్‌లో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉంది. హిమాల‌యాల కార‌ణంగా రోజూ మంచు కురుస్తుండ‌టంతో చార్‌ధామ్ ప‌రిస‌రాల‌న్నీ ఆహ్లాద‌క‌రంగా మారిపోయాయి. బ‌ద్రీనాథ్ ఆల‌యంపై మ‌ల్లెలు చ‌ల్లిన‌ట్లుగా మంచు వ‌ర్షం కురుస్తూ క‌నువిందు చేస్తున్న‌ది. ఆ ముగ్ధ మ‌నోహ‌ర‌మైన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించ‌వ‌చ్చు. గత ఏడాది నవంబర్ నెలలో మూతబడిన బద్రినాథ్ ఆలయ తిరిగి నాలుగు నెలల తర్వత రేపు ఉదయం ( ఫిబ్రవరి 14 ) 10 గంటలకు వేదమంత్రాలతో.. బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరవనున్నారు ఆలయ అర్చకులు. ఇక ఇన్ని రోజులు మంచులో కూరుకుపోయిన బద్రినాథ్ ఆలయ చిత్రాలు మీకోసం

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2024 | 03:58 PMLast Updated on: Feb 13, 2024 | 3:58 PM

1 / 23 DialNews Image
2 / 23 DialNews Image
3 / 23 DialNews Image
4 / 23 DialNews Image
5 / 23 DialNews Image
6 / 23 DialNews Image
7 / 23 DialNews Image
8 / 23 DialNews Image
9 / 23 DialNews Image
10 / 23 DialNews Image
11 / 23 DialNews Image
12 / 23 DialNews Image
13 / 23 DialNews Image
14 / 23 DialNews Image
15 / 23 DialNews Image
16 / 23 DialNews Image
17 / 23 DialNews Image
18 / 23 DialNews Image
19 / 23 DialNews Image
20 / 23 DialNews Image
21 / 23 DialNews Image
22 / 23 DialNews Image
23 / 23 DialNews Image