Home » నేషనల్
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఛావా సినిమా ఇప్పుడు ఓ సెన్సేషన్ అవుతోంది. చరిత్ర పాఠాల్లో లేని ఓ వీరుడి జీవితాన్ని అత్యంత గొప్పగా చూపించాడు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్.
ఢిల్లీలో బీజేపీ సర్కార్ కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా పర్వేశ్ వర్మ, ఆశిశ్ సూద్, పంకజ్ సింగ్, మంజిందర్ సిర్సా, కపిల్ మిశ్ర, రవిందర్ ఇంద్రజ్ ప్రమాణస్వీకారం చేశారు.
ఇసుకేస్తే రాలనంత జనం! ఇంచు కూడా కనిపించని త్రివేణి తీరం! పాపాల్ని కడిగేసి.. మోక్షాన్నిచ్చే పవిత్ర సంగమ ప్రదేశం! 144 ఏళ్లకోసారి వచ్చే మహా వైభవం! ఈ భూమి మీద జరిగే.. అత్యంత గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవం..
ఢిల్లీ ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి పదవి రేఖా గుప్తాను వరించింది. సీనియర్లను కాదని...అధిష్టానం తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను ఎంపిక చేసింది.
కుక్కను తంతే కాసులు రాలతాయంటారు. అదేంటో కానీ పార్టీలు దేన్నీ తన్నకుండానే డొనేషన్ల జడివాన కురిసింది. రాజకీయ పార్టీలకు బిజినెస్ పీపుల్ విరాళాలు ఇవ్వడం కామనే. ఇక ఎన్నికల ఏడాదిలో అయితే కాస్త ఎక్కువే వస్తాయి.
ప్రపంచంలోని అతిపెద్ద హిందూ సమ్మేళనం మహాకుంభమేళా.. సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. అంచనాలకు మించి భక్త జనం కుంభమేళాకు తరలి వస్తోంది. ఈ ఉత్సవం ముగిసేలోపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేసారు.
ఫ్రీ..ఫ్రీ...ఫ్రీ...దేశంలో ఎన్నికల వేళ...ఏ పార్టీ అయినా ఉచితాలకు అడ్డు అదుపే లేదు. పార్టీలు పోటీ పథకాలు ఇవ్వడంలో ఆరితేరిపోయాయి. ఉచితంగా వచ్చే దానికి ప్రజలు ఆశ పడితే..
ప్రయోగ్ రాజ్ కు పోటెత్తారు. త్రివేణి సంగమం కిక్కిరిసిపోతోంది. కోట్ల మంది భక్తులు...కుంభమేళాకు క్యూకడుతున్నారు. నిత్యం కోట్ల మంది భక్తులు...పవిత్రస్నానాలు ఆచరిస్తున్నారు.
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. తమకు తిరుగులేదనుకున్న పార్టీలు సైతం ఘోరపరాభవం చవిచూసిన సందర్భాలున్నాయి
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన కుటుంబాల్లో ఒకటి అదానీ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీకి కోడలిగా వెళ్లాలి అంటే పెట్టి పుట్టాలి. అందుకే ఇప్పుడు అందరి ఇంట్రెస్ట్ గౌతమ్ అదానీ కొడుకు జీత్ అదానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీదే ఉంది. గౌతమ అదానీ కొడుకు జీత్ అదానీ దివా జైమిన్ షా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.