CM kcr: బ్రాహ్మణ సంక్షేమ సదన్ ప్రారంభోత్సవ చిత్రాలు..

రంగారెడ్డి జిల్లాలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థతో పాటూ పలు పీఠాధిపతులు హాజరయ్యారు. విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బ్రాహ్మణుల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారని తెలిపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 31, 2023 | 07:06 PMLast Updated on: May 31, 2023 | 7:06 PM

1 / 10 DialNews Image
2 / 10 DialNews Image
3 / 10 DialNews Image
4 / 10 DialNews Image
5 / 10 DialNews Image
6 / 10 DialNews Image
7 / 10 DialNews Image
8 / 10 DialNews Image
9 / 10 DialNews Image
10 / 10 DialNews Image